మహిళా రైతు ఆత్మహత్య | women farmer suicide in karim nagar distirict | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Published Thu, Oct 1 2015 9:29 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.

కరీంనగర్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. తాజాగా  కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం చిన్నకలవలలో మధునమ్మ అనే రైతు ఆత్మహత్య కు పాల్పడింది. అప్పుల బాధతో మధునమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్టు స్తానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement