వడగాల్పులకు 427 మంది మృతి | 427 died in sun stroke in AP and Telangana | Sakshi
Sakshi News home page

వడగాల్పులకు 427 మంది మృతి

Published Sat, May 23 2015 9:14 AM | Last Updated on Sat, Aug 18 2018 9:18 PM

వడగాల్పులకు 427 మంది మృతి - Sakshi

వడగాల్పులకు 427 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వడగాల్పులకు ఇప్పటి వరకు మొత్తం 472 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 204 మంది.. తెలంగాణలో 230 మంది మరణించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 67 మంది మరణించారు. అలాగే ప్రకాశం జిల్లాలో 63 మంది చనిపోయారు. అయితే ఇప్పటి వరకు 46 మంది మాత్రమే విపత్తు శాఖ తన ప్రాధమిక నివేదికలో వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement