మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి | landmine blast in Gadchiroli, 3 jawans killed | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి

Published Thu, Oct 17 2013 8:39 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

landmine blast in Gadchiroli, 3 jawans killed

గడ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో  మావోయిస్టులు మందు పాతర పేల్చారు. మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులే లక్ష్యంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement