న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. విక్రమ్ మిస్రీ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విక్రమ్ మిస్రీ- స్పెయిన్ లో భారత రాయబారిగా నియమితులయ్యారు. వీరి నియామకాలకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేసింది.
1997 బ్యాచ్ కు చెందిన సింగ్లా- ఇజ్రాయిల్ లోని భారత దౌత్య కార్యాలయంలో పని చేసిన ఇక్కడకు వచ్చారు. అంతకుముందు విదేశాంగ మాజీ కార్యదర్శి రంజన్ మతాయ్ వద్ద డైరెక్టర్ గా పనిచేశారు.
మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా సింగ్లా
Published Sun, Jul 20 2014 8:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు జూమ్
- నిరుద్యోగ భారత్
- బయోసిమిలర్స్పై డాక్టర్ రెడ్డీస్ ఫోకస్
- ‘నిఘా’కు నిధులివ్వండి
- సోయిలేకే మొదటి నుంచి తెలంగాణ ఆగం
- వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే!
- నాకు భద్రతను పునరుద్ధరించండి
- Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్తో పొత్తు లేనట్టే!
- సర్వర్లు డౌన్.. ప్రవేశాలకు ఆటంకం!
- 40 శాతమే అయితే ఎలా?
Advertisement