2019లో నెట్‌ నిర్వహిస్తాం: ఏఐసీటీఈ | Single body to replace UGC, AICTE | Sakshi

2019లో నెట్‌ నిర్వహిస్తాం: ఏఐసీటీఈ

Jun 20 2017 2:58 AM | Updated on Sep 5 2017 1:59 PM

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌(నెట్‌)ను 2019–20లో నిర్వహిస్తామని ఏఐసీటీఈ తెలిపింది.

కోయంబత్తూర్‌: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌(నెట్‌)ను 2019–20లో నిర్వహిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షకు కొన్ని రాష్ట్రాలు అంగీకరించనందున వచ్చే ఏడాది నెట్‌ ఉండకపోవచ్చని ఏఐసీటీఈ చైర్మన్‌ అనీల్‌.డి.సహస్రబుద్ధే వెల్లడించారు. నెట్‌ నిర్వహణపై అభ్యంతరం తెలుపుతున్న రాష్ట్రాలకు.. ఈ పరీక్ష వల్ల స్థానిక విద్యార్థులకు కలిగే లాభాల్ని వివరిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, మాతృ భాషలో విద్య అభ్యసించిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసం స్టూడెంట్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌(ఎస్‌ఐపీ)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement