హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం 2.00గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.
Published Sat, Dec 19 2015 11:34 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం 2.00గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.