
నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.

నీటిలో మిలమిల మెరుస్తూ.. వాటి అందాలతో మైమరపిస్తూ.. ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఆ చేపలు.. వాటిని చూస్తే చూపు మరల్చకుండా ఉండాల్సిందే.. మాట్లాడవు.. సైగలూ చేయలేవు.. కానీ ఓ సైకియాట్రిస్టును కలిసి పొందిన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. శబ్దం చేయకుండా మనల్ని నిశబ్దంగా ఉంచుతాయి.. నగర‘జీవి’ ఒత్తిడిని దూరం చేసేందుకు మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ఏర్పాటు చేసిన ఆక్వా లైఫ్-2015 ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. దాదాపు 500 రకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. శుక్రవారం(05-06-2015) నుంచి ప్రారంభమైన ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రవేశ రుసుము-రూ.100.