
మాదాపూర్ శిల్పారామంలో లోక్ మంథన్ ఉత్సవాలు శుక్రవారం రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, మేఘాలయ తదితర రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు

స్టాళ్లలో కొలువైన ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, ఔషధ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి

నిజామాబాద్కు చెందిన ఎంఎస్ ఆచార్య ఇత్తడితో రూపొందించిన భారీ కలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది





















