1/23
మాదాపూర్ : పెటెక్స్ భారతదేశంలో అతిపెద్ద ఎక్స్పో. మాదాపూర్లోని హైటెక్స్లో శుక్రవారం మూడు రోజుల పాటు నిర్వహించనున్న కిడ్స్ఫెయిర్, కిడ్స్ బిజినెస్ కార్నివాల్ను కజకిస్తాన్ రిపబ్లిక్ కౌన్సిల్ జనరల్ డాక్టర్ నవాబ్మీర్ నాసీర్ అలీఖాన్ ప్రారంభించారు
2/23
ప్రపంచంలో మొదటి సారిగా గుర్రాన్ని కజకిస్తాన్లో పెంపకం చేశారన్నారు
3/23
ఎక్స్పోలో దాదాపు 200లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మూడూ ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. 200లకు పైగా పిల్లులు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి
4/23
100 రకాల అలంకారమైన చేపలను ప్రదర్శిస్తున్నారు
5/23
పెటెక్స్లో 60కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. టర్కీ, చెక్ రిపబ్లిక్, జపాన్, సింగపూర్, జర్మనీ వంటి వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు
6/23
ప్రదర్శనలో 100 రకాల అలంకారమైన చేపలు, గుర్రాలు, పక్షులు, అంతర్జాతీయ పిల్లుల ఛాంపియన్షిప్, కుక్కల ఫ్యాషన్ షోలను నిర్వహిస్తున్నారు
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23