
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన చెరువు కార్యక్రమాల్లో పాల్గొనే చిందు యక్షగాన కళాకారుల అవసరాల కోసం రూ. 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మేరకు జీవో కాపీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంబంధిత అధికారి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందజేశారు. శనివారం (28-02-2015) రాత్రి రవీంద్రభారతి ఘంటసాల వేదికపైన చిందు యక్షగాన మహోత్సవం ముగింపు సభ అట్టహాసంగా జరిగింది.