ముగిసిన వేడుక | The end of the ceremony | Sakshi
Sakshi News home page

ముగిసిన వేడుక

Dec 28 2014 3:00 AM | Updated on Mar 21 2024 7:32 PM

The end of the ceremony1
1/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony2
2/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony3
3/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony4
4/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony5
5/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony6
6/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony7
7/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony8
8/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

Advertisement

పోల్

Advertisement