
మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఫ్యామిలీ అనుష్కశర్మతో ఫొటో దిగారు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం భారత యువ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ఆసీస్కు వెళ్లగా.. అతడి కుటుంబం కూడా ప్రస్తుతం అక్కడే ఉంది.


ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ కోసం భారత స్టార్బ్యాటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక, కొడుకు అకాయ్లతో అక్కడికి వెళ్లాడు

ఇక మెల్బోర్న్ టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఫ్యామిలీ అనుష్క శర్మను కలిశారు. నితీశ్ తండ్రి కాకి ముత్యాలరెడ్డి ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు

కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే

ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో గెలిచిన టీమిండియా.. అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టు డ్రా చేసుకుంది

నాలుగోదైన మెల్బోర్న్ టెస్టులో నితీశ్ రెడ్డి శతకంతో చెలరేగగా.. అతడి ఫ్యామిలీ సంబరాలు అంబరాన్నంటాయి



