పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
ఖమ్మం(అశ్వాపురం): అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతికి కుటంబకలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.