ఖమ్మం(అశ్వాపురం): అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతికి కుటంబకలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published Sun, Sep 13 2015 7:42 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ఖమ్మం(అశ్వాపురం): అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో ఆదివారం పురుగుల మందు తాగి దాసరి మధు(28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతికి కుటంబకలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.