ujjaini mahankali
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
మహంకాళి అమ్మవారి బోనాలకు శివశక్తుల దూరం..! రాష్ట్రానికి మంచిది కాదు..
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
Telangana Bonalu 2023 Photos: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫొటోలు)
-
అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించారు. కవితకు తోడుగా 1008 బోనాలతో మహిళలు ఆదయ్య నగర్ నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా కదిలారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మాదేవేందర్రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్లు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు సైతం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లష్కర్ బోనాలు విజయవంతం
రాంగోపాల్పేట్: వివిధ శాఖల అధికారులు, వాలింటీర్లు, భక్తులు, పోలీసుల సహకారంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతర విజయవంతమయిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రంగం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.‡ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఉదయం సతీసమేతంగా ఆయన ఆలయంలో పూజలు చేశారు. -
బోనాలకు భారీ భద్రత
-
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న విజయమ్మ