ప్రైవేటుకు దీటుగా బోధన | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు దీటుగా బోధన

Published Thu, Mar 13 2025 12:15 AM | Last Updated on Thu, Mar 13 2025 12:14 AM

ప్రైవేటుకు దీటుగా బోధన

ప్రైవేటుకు దీటుగా బోధన

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన సా గుతుందని డీఈవో ప్రణీత అన్నారు. సాత్నాల మండలం జామిని ప్రాథమికో న్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల చదువు కోసం గ్రామస్తులు రూ.60వేల విలువైన టీవీని అందించడం అభినందనీ యమని కొనియాడారు. మారుతున్న కా లానికి అనుకూలంగా డిజిటల్‌ తరగతులు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గంగుల శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు శరత్‌ యాదవ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ దేవ్‌ బాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement