
సాక్షి, అమరావతి: కోవిడ్ను ఎదుర్కొనేందుకు వీలుగా ఒక పక్క ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయాలను పెంచుతూ మరో పక్క అవసరమైన డాక్టర్లు, నర్సులు, స్పెషలిస్టులు, పారిశుధ్య, తదితర సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేకంగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్ చికిత్సలతో పాటు సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 30,887 మంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఇప్పటికే 16,720 మంది నియామకం పూర్తి చేశారు. మిగతా సిబ్బంది నియామకానికి
చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment