July 2: తిరుమలలో నేటి భక్తుల రద్దీ Devotees Crowd Reduced In Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Published Tue, Jul 2 2024 7:42 AM | Last Updated on Tue, Jul 2 2024 7:47 AM

Devotees Crowd Reduced In Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో  తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 8  గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10  కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు . నిన్న 75,449  మంది స్వామి వారిని దర్శించుకున్నారు.  27,121    మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.91   కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 4   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement