వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి | TDP Goons Attack YSRCP Activists In Ponnuru Guntur District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి

Apr 5 2026 6:34 PM | Updated on Apr 5 2026 6:34 PM

TDP Goons Attack YSRCP Activists In Ponnuru Guntur District

గుంటూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పొన్నూరు 13వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోహర్‌, వెంకటరత్నంలపై కర్రలు, రాడ్లతో  దాడులకు దిగారు. 

ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  రోజు వ్యవధిలో వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం రెండోసారి. 

Advertisement
 
Advertisement
Advertisement