![Transfer Of 61 DSPs In AP - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/17/ap.jpg.webp?itok=3nL76Lx2)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 61 మంది డీఎస్పీలు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు సోమవారం పూర్తయ్యింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వీరిలో 53 మంది సబ్ డివిజన్లు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలకు బదిలీ కాగా.. మరో 8 మంది ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment