దేశంలో ట్యాక్స్‌ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా? | Income tax filers more than double to 7 78 crore in 10 years | Sakshi

దేశంలో ట్యాక్స్‌ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?

Jan 24 2024 11:06 AM | Updated on Jan 24 2024 11:45 AM

Income tax filers more than double to 7 78 crore in 10 years - Sakshi

న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్నులను (ఐటీఆర్‌) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్‌) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది. 

కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది.

 

ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement