కుప్పంలో సింగపూర్ బృందం
కుప్పం మున్సిపాలిటిలో డీపీఆర్ తయారు చేసేందుకు సింగపూర్నకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ పట్టణంలో పర్యటించింది.
సీఎంకు చిత్తూరు గుర్తు లేదా..
సీఎం సారుకు చిత్తూరు జి ల్లా గుర్తు లేదా.. ప్రభు త్వం తరఫున శిక్షణ ఇ స్తారని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంత వరకు అతీ గతి లేదు. ఇదిగో ఇస్తారు...అదిగో ఇస్తారని పది నెలలుగా చెబు తూనే ఉన్నారు. చివరికి చిత్తూరు జిల్లాలో శిక్షణ కేంద్రమే లేకుండా చేశారు. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. – మునికుమార్, డీఎస్సీ అభ్యర్థి
– 8లో
Comments
Please login to add a commentAdd a comment