విజయవాడలో విద్యార్థిని అనుమానాస్పద మృతి | Engineering Student Suspicious Deceased In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

Published Mon, Jul 26 2021 7:23 PM | Last Updated on Mon, Jul 26 2021 7:30 PM

Engineering Student Suspicious Deceased In Vijayawada - Sakshi

నగరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తరుణ్‌ అనే యువకుడు కొట్టడం వల్లే చనిపోయిందని బంధువులు అంటున్నారు. ప్రేమ పేరుతో తరుణ్‌ మోసం చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.

సాక్షి, విజయవాడ: నగరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తరుణ్‌ అనే యువకుడు కొట్టడం వల్లే చనిపోయిందని బంధువులు అంటున్నారు. ప్రేమ పేరుతో తరుణ్‌ మోసం చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. యువతిని కొన్ని రోజులుగా తరుణ్ తన గదిలోనే ఉంచాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈనెల 23న యువతిని ఆస్పత్రిలో చేర్చి తరుణ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో తరుణ్ పనిచేస్తున్నాడు. విద్యార్థిని స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement