TG: మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి Telangana Crime News: House Collapse Killed Four Family Nagarkurnool | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. మట్టిమిద్దె కూలి పసికందు సహా ఒకే కుటుంబంలో నలుగురి మృతి

Published Mon, Jul 1 2024 7:26 AM | Last Updated on Mon, Jul 1 2024 7:26 AM

Telangana Crime News: House Collapse Killed Four Family  Nagarkurnool

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మట్టిమిద్ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని వనపట్లలో చోటు చేసుకుంది. వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. నిద్రిస్తున్న ఆ కుటుంబం మీద పడ్డాయి. ఘటనలో గొడుగు పద్మ (26), ఆమె ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , కొడుకు (10) నెలలు విక్కీ కన్నుమూశారు. తండ్రి భాస్కర్(28)కు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లాస్పత్రికి తరలించారు. ముగ్గురు బిడ్డలతో తల్లి ఊహించిన ప్రమాదంలో చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement