మైసూర్‌లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి | Srihari Sannidhi Pratishta Program Was Held In Mysore With 2000 Salagrams, Rare In The World | Sakshi
Sakshi News home page

మైసూర్‌లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి

Published Fri, Dec 29 2023 12:41 PM | Last Updated on Fri, Dec 29 2023 12:47 PM

Srihari Sannidhi Pratishta Program Was Held In Mysore With 2000 Salagrams, Rare In The World - Sakshi

మైసూర్‌లో ప్రపంచంలోని అరుదైన రెండు వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది.

తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement