ఓటు వేసిన ప్రముఖులు.. | - | Sakshi
Sakshi News home page

ఓటు వేసిన ప్రముఖులు..

Published Fri, Feb 28 2025 2:03 AM | Last Updated on Fri, Feb 28 2025 1:59 AM

ఓటు వ

ఓటు వేసిన ప్రముఖులు..

గుంటూరు గుజ్జనగుండ్లలో పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు, తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఉండవల్లిలో, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మరో మంత్రి నాదేండ్ల మనోహర్‌ తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన కలెక్టర్‌, జేసీ

లక్ష్మీపురం : గుంటూరులోని స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ 213లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 211 బూత్‌లో జేసీ భార్గవ్‌తేజ ఓటు వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఓటు వేసిన ప్రముఖులు.. 1
1/1

ఓటు వేసిన ప్రముఖులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement