కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి

Apr 11 2025 12:56 AM | Updated on Apr 11 2025 12:56 AM

కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి

కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి

కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ అన్నారు.

వాతావరణం

ఉదయం చల్లని వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం అక్కడక్కడా మేఘావృతం అవుతుంది.

8లోu

త్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

స్లాట్‌ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసిన వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ఫోర్ట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్‌ బుకింగ్‌పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement