‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ

Apr 11 2025 12:56 AM | Updated on Apr 11 2025 12:56 AM

‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ

‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ

విద్యారణ్యపురి: కవి, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్‌ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరితో పాటు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్యనవీన్‌, డాక్టర్‌ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, వీఆర్‌విద్యార్ధి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్‌ రతన్‌సింగ్‌ఠాకూర్‌, డోలి రాజలింగం, బండా కాళిదాస్‌, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement