సంప్రదాయ నగలంటే ఇష్టం: పరిణితి చోప్రా | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయ నగలంటే ఇష్టం: పరిణితి చోప్రా

Sep 10 2023 5:10 AM | Updated on Sep 10 2023 7:18 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రితియా జ్యువెల్స్‌ను శనివారం బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ట్రెడిషినల్‌ నగలు అంటే ఎంతో ఇష్టమని వాటిని ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటానని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కాంతి దత్‌, ప్రీతమ్‌ జుల్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement