తనివితీరా మొక్కులు | - | Sakshi
Sakshi News home page

తనివితీరా మొక్కులు

Published Fri, Feb 14 2025 10:58 PM | Last Updated on Fri, Feb 14 2025 10:54 PM

తనివి

తనివితీరా మొక్కులు

మేడారం మినీజాతరకు పోటెత్తిన భక్తులు

ఉదయమే ఆలయాలకు వెళ్లిన వనదేవతలు

వనదేవతలకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించారు. నిలువెత్తు బంగారం, కోడి, యాటలను సమర్పించారు. బుధవారం రాత్రి అంతా గద్దెల వద్ద జాగారం చేసిన పూజారులు గురువారం ఉదయం పొద్దుపొడువక ముందే అమ్మవార్లను తీసుకొని మేడారం, కన్నెపల్లి ఆలయాలకు తిరిగి వెళ్లారు. భక్తులతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కిక్కిరిసింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్‌ఎస్‌ తాడ్వాయి

– వివరాలు 8లోu

No comments yet. Be the first to comment!
Add a comment
తనివితీరా మొక్కులు1
1/1

తనివితీరా మొక్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement