బొమ్మల కొలువు | - | Sakshi
Sakshi News home page

బొమ్మల కొలువు

Published Tue, Feb 11 2025 1:30 AM | Last Updated on Tue, Feb 11 2025 1:30 AM

బొమ్మ

బొమ్మల కొలువు

భూపాలపల్లి అర్బన్‌: మంజూర్‌నగర్‌లోని ఇల్లందు లేడీస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి దేవాలయం నమూనాతో ఏర్పాటు చేసిన బొ మ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ సతీ మణి శారద బలరాం హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి, లేడీస్‌ క్లబ్‌ సభ్యులు హాజరయ్యారు.

బొమ్మల కొలువును ప్రారంభిస్తున్న

సీఎండీ సతీమణి శారద

No comments yet. Be the first to comment!
Add a comment
బొమ్మల కొలువు
1
1/1

బొమ్మల కొలువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement