నెలాఖరుకు నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

నెలాఖరుకు నిర్ణయం

Published Sat, Feb 15 2025 12:07 AM | Last Updated on Sat, Feb 15 2025 12:07 AM

నెలాఖరుకు నిర్ణయం

నెలాఖరుకు నిర్ణయం

కేఎల్‌టీఎస్‌ సంస్థ మార్చి నుంచి శానిటరీ విధులు నిర్వర్తించలేమని తెలిపిన విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ దృష్టికి తీసుకు వెళ్లాం. ఆ సంస్థ కాంట్రాక్ట్‌ గత నవంబర్‌తో ముగియగా, ఇప్పటికే మూడుసార్లు పొడిగించాం. కొత్త టెండర్‌ ఖరారయ్యే వరకూ పని చేయాలని చెప్పాం. ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్‌ సూచించారు. ఆ మేరకు కొత్త ఏజెన్సీకి తాత్కాలికంగా శానిటేషన్‌ పనులు అప్పగించేందుకు ప్రతిపాదించాం. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెలాఖరుకు దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం.

– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement