నేడు పెన్షన్‌, జీపీఎఫ్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పెన్షన్‌, జీపీఎఫ్‌ అదాలత్‌

Published Fri, Feb 21 2025 12:19 AM | Last Updated on Fri, Feb 21 2025 12:19 AM

-

కాకినాడ సిటీ: జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పెన్షన్‌, జీపీఎఫ్‌ అదాలత్‌ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌, జీపీఎఫ్‌ కేసులను సమీక్షించడానికి, పరిష్కరించడానికి, డీడీవోలకు సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ అదాలత్‌ జరుగుతోందన్నారు. జిల్లాలో ని డ్రాయింగ్‌, పంపిణీ అధికారులందరూ పెండింగ్‌ లో ఉన్న పెన్షన్‌, జీపీఎఫ్‌ సమస్యల వివరాలతో ఈ అదాలత్‌కు హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement