అన్నదాన పథకానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అన్నదాన పథకానికి విరాళం

Published Mon, Mar 3 2025 1:48 AM | Last Updated on Mon, Mar 3 2025 1:48 AM

-

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దశరథరామమ్‌ రూ.లక్ష విరాళా న్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.

● ఆదోని పట్టణంలో కోసిగికి చెందిన రాఘవేంద్ర, గోవిందమ్మల నుంచి 5.27 క్వింటాళ్ల బియ్యం, రవాణా వాహనం సీజ్‌ సీజ్‌.

● కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల సమీపంలో లారీని సీజ్‌ చేసి 135 బస్తాల బియ్యం స్వాధీనం. లారీ ఓనర్‌ ప్రైమ్‌ సీలోరియాతో పాటు మద్దిలేటి అనే వ్యక్తిపై క్రిమినల్‌ కేసు.

● పత్తికొండ మండలం హోసూరులో 52 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అరుణాక్షి, రామకృష్ణలపై క్రిమినల్‌, 6ఏ కేసులు.

● తుగ్గలి మండలం రాంపల్లి వద్ద లారీ, ఓ కారును సీజ్‌ చేసి 1100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అనంతపురం జిల్లాకు చెందిన డి.శంకర్‌, శివప్రసాద్‌, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన భాస్కరరెడ్డి, డోన్‌ మండలం చింతలపేటకు చెందిన వడ్డే సురేష్‌లపై కేసు.

● కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌వద్ద 30 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. కె.మహేశ్‌, జయప్రకాష్‌నాయుడు, ఇర్ఫాన్‌పై కేసు.

● మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.

● ఆదోని పట్టణం ఢణాపురం రోడ్డులో 3.20 క్వింటాళ్ల బియ్యం సీజ్‌ చేసి షేక్‌ షబ్బీర్‌పై కేసు నమోదు. మరో కేసులో 3.51 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. వాహనాన్ని సీజ్‌ చేసి అబ్దుల్‌ రహిమాన్‌ అనే వ్యక్తిపై కేసు.

ఇటీవల నమోదైన కొన్ని 6ఏ, క్రిమినల్‌ కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement