క్వింటాకు రూ.10 వేల వరకే ధర | - | Sakshi
Sakshi News home page

క్వింటాకు రూ.10 వేల వరకే ధర

Published Mon, Mar 17 2025 9:45 AM | Last Updated on Mon, Mar 17 2025 11:00 AM

క్విం

క్వింటాకు రూ.10 వేల వరకే ధర

గత ఏడాది పండించిన మిర్చి ఇప్పటికీ గోదాముల్లో ఉంది. ఈ సారి 3.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.1.50 లక్షల వరకు వస్తోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 20 క్వింటాళ్లు తాలు కాయలే. ప్రస్తుతం దళారీలు క్వింటా రూ.10 వేల చొప్పున అడుగుతున్నారు. ఈ ధరతో అమ్ముకుంటే పెట్టుబడి కూడా దక్కదనే భయంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేశాం.

– ఎర్ర చిన్న సతీష్‌, బసలదొడ్డి, పెద్దకడుబూరు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
క్వింటాకు రూ.10 వేల వరకే ధర 
1
1/1

క్వింటాకు రూ.10 వేల వరకే ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement