బకెట్‌తో నీరు తోడుతూ.. | - | Sakshi
Sakshi News home page

బకెట్‌తో నీరు తోడుతూ..

Published Tue, Mar 18 2025 8:53 AM | Last Updated on Tue, Mar 18 2025 8:49 AM

బకెట్‌తో నీరు తోడుతూ..

బకెట్‌తో నీరు తోడుతూ..

సంపులో పడి యువతి మృతి

రాజవరంలో ఘటన

చిల్పూరు: బకెట్‌తో నీరు తోడుతుండగా సంపులో పడి ఓ యువతి మృతి చెందింది.ఈ ఘటన మండలంలోని రాజవరంలో జరిగింది. ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సామల స్వాతి (21) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బకెట్‌తో సంపులో నీరు తోడుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement