విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్
కేయూ క్యాంపస్: ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో తెలంగాణ 32వ స్థానంలో ఉండగా.. నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉందని తెలంగాణ విద్యా కమిషన్తెలిపింది. అయితే ఆ స్థితిని మెరుగు పరిచేలా ప్రభుత్వం రెండో బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వలేదు. రూ. 3,04,965 కోట్లలో విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించారు. ( 7.57 శాతం ) ప్రభుత్వ విద్యా సంస్థల అభిృద్ధికి ఏ మాత్రం సరిపోవు.
–కడారి భోగేశ్వర్,
టీపీటీఎఫ్ పూర్వ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment