పండ్ల ధరలు ౖపైపెకి.. | - | Sakshi
Sakshi News home page

పండ్ల ధరలు ౖపైపెకి..

Published Wed, Feb 26 2025 9:21 AM | Last Updated on Wed, Feb 26 2025 9:21 AM

పండ్ల ధరలు ౖపైపెకి..

పండ్ల ధరలు ౖపైపెకి..

శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండ్లు కొనుగోలు విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.50కు డజన్‌ ఉండాల్సిన అరటి పండ్లు రూ.80, ఆపిల్‌ పండ్లు రూ.200 నుంచి 250కి కేజీ, ద్రాక్షపండ్లు రూ.60 నుంచి రూ.100కు, 60కి కేజీ అమ్మాల్సిన జామ 100కు విక్రయిస్తున్నారు. పూల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పండుగ సీజన్‌ కాబట్టి వ్యాపారులు కూడా అమాంతం ధరలు పెంచేశారు.

– చేగుంట(తూప్రాన్‌):

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement