అమరవీరులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరవీరులకు నివాళి

Published Sat, Apr 26 2025 8:02 AM | Last Updated on Sat, Apr 26 2025 8:02 AM

అమరవీరులకు నివాళి

అమరవీరులకు నివాళి

మెదక్‌ మున్సిపాలిటీ: ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు శివదయాల్‌ మాట్లాడుతూ.. సామాన్యులపై ఉగ్రవాదుల దాడులు సరికాదన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు చంద్రశేఖర్‌, విజయ్‌ కుమార్‌, నవీన్‌ కుమార్‌, పెంటాగౌడ్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, అశోక్‌ కుమార్‌, సుష్మా, సునీతా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement