21 రకాల వికలత్వాలకు ధ్రువపత్రాల జారీ | - | Sakshi
Sakshi News home page

21 రకాల వికలత్వాలకు ధ్రువపత్రాల జారీ

Published Fri, Mar 21 2025 12:54 AM | Last Updated on Fri, Mar 21 2025 12:50 AM

21 రకాల వికలత్వాలకు ధ్రువపత్రాల జారీ

21 రకాల వికలత్వాలకు ధ్రువపత్రాల జారీ

నాగర్‌కర్నూల్‌: గతంలో 7 రకాల వికలత్వాలకు మాత్రమే సదరం ద్వారా ధ్రువపత్రాలు ఇచ్చేవారని, ఇప్పుడు దీన్ని 21 రకాలకు పెంచారని అదనపు కలెక్టర్‌ దేవసహాయం తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలోని దివ్యాంగుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం నుంచి యూనిక్‌ డిజెబిలిటీ ఐడీ కార్డు (యూడీఐడీ)ను ఎలా పొందాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మెడికల్‌ బోర్డు ద్వారా ఈ యూడీఐడీ కార్డును మంజూరు చేస్తారన్నారు. ప్రతి నెల మీ సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకుని దాని ప్రకారం శిబిరానికి హాజరైతే యూడీఐడీ కార్డును పొందవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement