![Actor Prakash Raj And Writer Kum Veerabhadrappa Receives Death Threats - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/15/Kum-Veerabhadrappa.jpg.webp?itok=K_lxFXC7)
శివాజీనగర/బెంగుళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, సాహితీవేత్త వీరభద్రప్పతో పాటు 16 మంది కర్ణాటక సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జై హిందూ దేశం, జై సహిష్ణు’పేరుతో వచ్చిన ఈ లేఖల్లో ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’అని ఉంది. దీనిపై వీరభద్రప్ప, పలువురు రచయితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు భద్రత పెంచాలని కోరారు. తాను హిందువును కాదని, లింగాయత్ను అని వీరభద్రప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
చదవండి👉🏻 చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్కు షాక్.. సీనియర్ నేత సునీల్ జాఖడ్ గుడ్బై
Comments
Please login to add a commentAdd a comment