లిక్కర్‌ కేసు: కవితకు మరో షాక్‌ | Delhi High Court Key Decision On Kavitha Chargesheet In Liquor Policy Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam Case: కవితపై ఛార్జ్‌షీట్‌.. పరిగణలోకి తీసుకున్న కోర్టు

Published Wed, May 29 2024 3:44 PM | Last Updated on Wed, May 29 2024 6:54 PM

Delhi Court Key Decision On Kavitha Chargesheet In Liquor Case

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 

జూన్‌3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్‌లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. 

కాగా, ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఢిల్లీ  హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్‌  చేసింది.   

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement