BJP Telangana State Incharge Tarun Chugh Key Comments On 3 States CM's Over Delhi Liquor Scam - Sakshi

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ ముగ్గురు సీఎంల పాత్ర: తరుణ్‌ చుగ్‌

Dec 3 2022 11:56 AM | Updated on Dec 3 2022 1:50 PM

Telangana BJP Incharge Tarun Chugh on Delhi Liquor Scam - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో పంజాబ్‌, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ మద్యం పాలసీల్లో భారీగా అవినీతి జరిందని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీపై లోతైన దర్యాప్తు జరగాలన్నారు.

చట్టం ముందు అందరూ సమానులే. ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన చట్టాలని ఎవరూ అతీతులు కారని తెలిపారు. కుటుంబ పాలనలో ఇది అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

చదవండి: (పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్‌ కామెంట్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement