శివాజీ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలి | - | Sakshi
Sakshi News home page

శివాజీ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలి

Published Wed, Feb 26 2025 7:18 AM | Last Updated on Wed, Feb 26 2025 7:19 AM

శివాజీ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలి

శివాజీ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలి

తానూరు: ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే రామారావ్‌పటేల్‌ సూచించారు. కళ్యాణి గ్రామంలో మంగళవారం నిర్వహించిన శివాజీమహరాజ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ శివాజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్‌, శివాజీ పటేల్‌, చక్రధర్‌ పటేల్‌, చిన్నారెడ్డి, సోమ్‌నాథ్‌, బాలాజీ ఆయా గ్రామాల కార్యకర్తలు, శివాజీ యుత్‌ సభ్యులు పాల్గొన్నారు.

శివాజీమహ రాజ్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement