ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిపించాలి

Apr 18 2025 1:48 AM | Updated on Apr 18 2025 1:48 AM

ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిపించాలి

ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిపించాలి

ఆర్మూర్‌టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జ రిగే చూడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌ అన్నా రు. ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్‌, ఎంసీహెచ్‌ సూపర్‌వైజర్‌లతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement