చార్లెట్‌ తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక | Charlotte Telangana Association New Executive Body | Sakshi

చార్లెట్‌ తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక

Mar 22 2022 2:10 PM | Updated on Mar 22 2022 2:39 PM

Charlotte Telangana Association New Executive Body - Sakshi

చార్లెట్‌ తెలంగాణ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ నూతన కార్యవర్గం 2022, 2023 మొత్తం రెండేళ్ల పాటు పని చేస్తుంది. చార్లెట్‌ తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి బోధ, ఉపాధ్యక్షుడిగా చందురెడ్డి గంగిడి, ప్రధాన కార్యదర్శిగా శశిభూషణ్‌, కోశాధికారిగా రవి సందిరి, కల్చరల్‌ కోఆర్డినేటర్‌గా రాజా జలవంచ, ఈవెంట్‌ కోఆర్డినేటర్‌గా ప్రమోద్‌ తాడూరి, మీడియా కోఆర్డినేటర్‌గా సింధూరి గంగాపురం ఎన్నికయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement