
పల్నాడు
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
27న చండీ హోమం
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరు లోని మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 27న అమావాస్య సందర్భంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ కె. సునీల్ కుమార్ తెలిపారు.
దేవస్థానం వార్షికోత్సవం
క్రోసూరు: క్రోసూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శీతలాంబ ఆలయ వార్షికోత్సవం
ఫిరంగిపురం: వేమవరం గ్రామంలో శీతలాంబ ఆలయం 34వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పొంగించి, మొక్కులు తీర్చుకున్నారు.
7
న్యూస్రీల్

పల్నాడు

పల్నాడు

పల్నాడు

పల్నాడు