● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల్లో నలుగురు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావారే ● మరింత మంది కోసం గాలిస్తున్న టీసీఎస్‌బీ ● విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటున్న విదేశాంగశాఖ ● నిందితులపై కరీంనగర్‌ పోలీసుల లుక్‌ అవుట్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల్లో నలుగురు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావారే ● మరింత మంది కోసం గాలిస్తున్న టీసీఎస్‌బీ ● విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటున్న విదేశాంగశాఖ ● నిందితులపై కరీంనగర్‌ పోలీసుల లుక్‌ అవుట్‌ నోటీసులు

Published Sun, Mar 16 2025 12:20 AM | Last Updated on Sun, Mar 16 2025 12:21 AM

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్‌ వయసు 25ఏళ్లలోపే. కానీ బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను ఇప్పటి వరకూ వివిధ సైబర్‌ ఫ్రాడ్‌ కంపెనీలకు దాదాపు 300 మందికి పైగా యువతను విక్రయించాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన నలుగురిని ఇదేవిధంగా లావోస్‌ తరలించి వేధిస్తే వారు ఎలాగోలా ఇండియాకు వచ్చి రాజశేఖర్‌పై ఫిర్యా దు చేయగా.. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూ రో కేసు నమోదు చేసి లుక్‌అవుట్‌ నోటీసు జారీచేసింది. గతేడాది సిద్దిపేటలోనూ రాజశేఖర్‌పై ఇదే తరహా కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డిని ఇదే తరహాలో మోసగించిన విషయంలో మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు కరీంనగర్‌ పోలీసులు రాజశేఖర్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల1
1/1

● కొలువుల పేరిట యువతను విక్రయిస్తున్న ముఠాలు ● నిందితుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement