పర్యవేక్షణ కరువైంది | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ కరువైంది

Published Wed, Mar 26 2025 12:09 AM | Last Updated on Wed, Mar 26 2025 12:09 AM

పర్యవ

పర్యవేక్షణ కరువైంది

పార్క్‌ల నిర్వహణపై మున్సిపల్‌ సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. సాయంత్రమైతే మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. పిల్లలు, మహిళలు అటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి.

– శ్రీనివాస్‌, పెద్దపల్లి

నిర్వహణ విస్మరించారు

సుమారు రూ.3కోట్లకుపైగా వెచ్చించి నగరంలో పార్క్‌లు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ బాధ్యతలు విస్మరించారు. దీంతో చిన్నపిల్లలు ఆడుకునే ఆట పరికరాలు విరిగిపోయాయి. ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వెంటనే కొత్త పరికరాలు అమర్చాలి.

– ఎండీ ఇబ్రహీం, గోదావరిఖని

పర్యవేక్షణ కరువైంది 
1
1/4

పర్యవేక్షణ కరువైంది

పర్యవేక్షణ కరువైంది 
2
2/4

పర్యవేక్షణ కరువైంది

పర్యవేక్షణ కరువైంది 
3
3/4

పర్యవేక్షణ కరువైంది

పర్యవేక్షణ కరువైంది 
4
4/4

పర్యవేక్షణ కరువైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement