తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావడం ఖాయం | BJP Will Form Government In Telangana Komatireddy Rajagopal Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నాయకులు బానిసలు.. రాష్ట్రంలో ఈసారి బీజేపీదే అధికారం

Published Tue, Sep 6 2022 7:34 AM | Last Updated on Tue, Sep 6 2022 7:34 AM

BJP Will Form Government In Telangana Komatireddy Rajagopal Reddy - Sakshi

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. మోదీ, అమిత్‌షా నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

చౌటుప్పల్‌: కేసీఆర్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నాయకులు బానిసలుగా మారా రని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం కొందరు నాయ కులు బీజేపీలో చేరారు. మోదీ, అమిత్‌షా నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement